500 కి. మీ. చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం 500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి చేరుకోవడంతో 500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆయన గొట్లూరులో మొక్కను నాటారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు