చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి ఫైర్‌

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మన్ననలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు ద్వేషమని, అందుకే కుట్రపన్ని ఆయనను జైలుకు పంపారని పోసాని విమర్శలు చేశారు.  రోడ్లు మీదకు వచ్చి ఎమ్మెల్యేలపై దాడి చేయడం సరికాదని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top