ఆయన గురించి తెలియదని కొత్తగా సినిమాలు తీయాలా?
ఎన్నికల కమీషన్ ముందు స్వయంగా హాజరుకావాలని వచ్చిన నోటీసులపై సినీ నటుడు, దర్శక, రచయిత పోసాని కృష్టమురళి భగ్గుమన్నారు. తానేమన్నా చంద్రబాబు నాయుడి కొడుకులా తాగుబోతు.. తిరుగుబోతునా? అని ప్రశ్నించారు. తాను తీస్తున్న ‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ సినిమా విడుదలను ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ రావడంతో పోసాని సోమవారం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు.. ఆయన గురించి తెలియదని కొత్తగా సినిమాలు తీయాలా? అని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు