నల్లగొండలో టెన్షన్..టెన్షన్..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యాకాండపై విపక్ష కాంగ్రెస్‌, అధికార టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. శ్రీనివాస్‌ హత్యలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రమేయం ఉందనడానికి ఆధారాలున్నా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం(ఫిబ్రవరి 5) శ్రీనివాస్‌ సంతాప సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో నల్లగొండలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top