‘300కిపైగా స్ధానాల్లో గెలుస్తాం’
సార్వత్రిక ఎన్నికల్లో పాలక బీజేపీకి 300కి పైగా స్ధానాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్కు చెందిన ఖర్గోన్లో శుక్రవారం ఆయన తుది ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశప్రజలంతా దేశ ప్రధానిగా మరోసారి తనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు