ఆధారాలు చూపిస్తే కఠిన చర్యలకు సిద్ధం: ఇమ్రాన్ ఖన్
పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్ స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమను నిందిస్తుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. భారత్ వద్ద సాక్ష్యాలు ఉంటే చూపించాలని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు