ఆధారాలు చూపిస్తే కఠిన చర్యలకు సిద్ధం: ఇమ్రాన్ ఖన్

 పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఈ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. భారత్‌ వద్ద సాక్ష్యాలు ఉంటే చూపించాలని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top