తన్విత దత్తత కేసులో కొత్త ట్విస్ట్..!
కున్నందుకు కన్నతల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీకోనందున పెంచిన తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిత్వం వహించిన ఆర్.ఎం.పి. కూడా బాధ్యుడేనని తన్విత కేసులో పోలీసులు కోర్టుకు నివేదించారు. వివరాలివీ.. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులు తమ కూతురు తన్వితను రెండేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాజేంద్రప్రసాద్ స్వరూపలకు దత్తత ఇచ్చారు. భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు