న్యాయసేవల దినోత్సవం: చరిత్రాత్మక తీర్పు
న్యాయవ్యవస్థకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడానికి, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రతీ సంవత్సరం నవంబర్ 9న న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని సివిక్స్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు. న్యాయసేవల దినోత్సవం నాడు న్యాయపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సైతం ఇందులో పాలు పంచుకుంటాయి. అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై న్యాయసేవల దినోత్సవం నాడే తీర్పు రావడం గమనార్హం!
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు