శంకుస్థాపన చేశాను ప్రారంభించడానికి కూడా నేనే వస్తాను
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జమ్మూ ప్రాంతంలో ఎయియ్స్కు, యూనివర్సిటీ ఆఫ్ లడక్కు పునాదిరాయి వేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు