శంకుస్థాపన చేశాను ప్రారంభించడానికి కూడా నేనే వస్తాను

 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జమ్మూ ప్రాంతంలో ఎయియ్స్‌కు, యూనివర్సిటీ ఆఫ్‌ లడక్‌కు పునాదిరాయి వేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top