మాచర్లలో ఉద్రిక్తత.. చిలకలూరిపేటలో రిగ్గింగ్
రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యాలతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. యధేచ్ఛగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూ... రిగ్గింగ్లు, వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లను బెదరించడమే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేసేందుకు క్యూ లైన్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. మరోవైపు పెదకూరపాడులోనే ఇదే పరిస్థితి నెలకొంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు