వైఎస్ జగన్పై హత్యాయత్నం: విచారణ ఎల్లుండికి వాయిదా!
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఏపీ డీజీపీ, విశాఖపట్టణం పోలీస్ కమిషనర్, ఎయిర్పోర్ట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను సుబ్బారెడ్డి తన పిటిషన్లో చేర్చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు