70 ఇళ్లలో గ్యాస్‌ పేలుళ్లు..ఆరుగురికి గాయాలు

మస్సాచుసెట్స్‌ రాష్ట్రం మెర్రిమాక్‌ వ్యాలీలోని అండోవర్‌ పట్టణంలో గురువారం గ్యాస్‌ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతాన్ని అంతా అధికారులు ఖాళీ చేయించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గ్యాస్‌ లైన్‌ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top