పోలీసులపై జేసీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి చిందులు తొక్కారు. పోలీసులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుశాఖలో మగాళ్లు లేరా? అంటూ ఎంపీ జేసీ విరుచుకుపడ్డారు. తమ వర్గంపై దాడులు జరుగుతుంటే పోలీసులే పారిపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు