అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని మోదీ చెప్పారు
‘ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన ఏపీకి తీవ్రమైన లోటు. మోదీ పాలనతో ఏపీ ఇబ్బందులకు గురయ్యింది. లక్షా 3 వేల కోట్ల రుణ భారం ఏపీపై పడింది. మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారు. విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది. ఆంధ్రపదేశ్కు రాజధాని, మౌలిక సదుపాయాలు లేవు’ అని వ్యాఖ్యానించారు. అయితే గల్లాజయ్ దేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. వెంటనే మేడమ్ స్పీకర్ జోక్యం చేసుకోవటంతో ప్రసంగం కొనసాగింది. ...
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు