ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకున్న తల్లి

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి నిప్పంటించుకున్న విషాద సంఘటన శనివారం మధ్యాహ‍్నం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top