మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా..
రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్తో తమ పార్టీ చర్చలు జరిపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. వైఎస్ జగన్, కేటీఆర్ చర్చలు జరిపితే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు