చంద్రబాబు మాల-మాదిగల మధ్య చిచ్చు పెట్టారు
మాయ మాటలు నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో నిలువునా మోసపోయానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఫైర్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని.. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని నమ్మించి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం డేవిడ్ రాజు.. మీడియాతో మాట్లాడుతూ.. అన్నదమ్ముల్లా ఉండే మాల-మాదిగల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు