అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద విషాదం
నగరంలోని అమీర్పేట (మైత్రివనం) మెట్రో స్టేషన్ కింద ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడి ఓ యువతిమృతి చెందింది. మృతురాలు కేపీహెచ్పీకి చెందిన మౌనిక (24)గా గుర్తించారు. భారీ వర్షం కురుస్తుండటంతో మౌనిక మెట్రో స్టేషన్ మెట్ల కింద నిలబడి ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి ఆ పెచ్చు పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమెమృతి చెందింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు