మీసేవ నిర్వాహకుల సమ్మెబాట

ప్రతి పనికీ ప్రజలు కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవడం, అధికారులకు ఇవ్వడం, వాటిని పరిశీలించి వారు అవసరమైన పత్రాలు జారీ చేయడం, ఇతర పనులు జరిగేవి. ప్రజలకు ఆ సేవలు మరింత వేగంగా, సులభంగా  అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top