చంద్రబాబుకు షాకిచ్చిన అఖిలేశ్, మయావతి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తానని బీరాలు పలికిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి యూపీలో బలమైన నేతలు అఖిలేశ్, ములాయం సింగ్ యాదవ్, మయావతిలు డుమ్మా కొట్టారు. తొలి నుంచి తనవల్లే విపక్షాలు ఏకమవుతన్నాయని అనుకూల మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ఏపాటి స్థానం ఉందో ఈ సంఘటనతో తెటతెల్లమయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు