విశాఖలో మహిళను హత్యచేసి తగలబెట్టారు..
ఓ వివాహితను దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని నరవకొత్తపాలెం నరవలో చోటుచేసుకుంది. వివరాలివి.. దుండగులు ఓ మహిళను హత్య చేసి, గుర్తు పట్టకుండా తగలబెట్టేశారు. ఆమె మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు