మహారాష్ట్రలో రాజుకున్న రిజర్వేషన్ రగడ
విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మరాఠాలు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఆత్మహత్య చేసుకున్న మరాఠా యువకుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన శివసేన ఎంపీపై కొందరు దాడి చేయటంతోపాటు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతోపాటు ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్ చనిపోగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుపడ్డ పోలీసులతో ఆందోళన కారులు తలపడ్డారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్లపై బైఠాయించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు