రంగారెడ్డి జిల్లా ఆరుట్ల‌లో విషాదం

రెండు రోజు లైతే పెళ్లి.. హాయిగా వివాహం చేసుకొని దాంపత్య జీవితం గడపాల్సిన యువకుడు శవమై కనిపించాడు. కాలిన గాయాలతో ఓ వెంచర్లో మృతదేహం బయటపడింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. సీఐ గోవింద్‌రెడ్డి కథనం ప్రకారం.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన దన్నె వెంకటయ్య, ఐలమ్మల ప్రథమ కుమారుడు దన్నె రమేష్‌. మార్కెటింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top