భార్య తలనరికి దారుణ హత్య
సత్యనారాయణపురంలో దారుణం చోటుచేసుకుంది. విడాకుల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య తలనరికి అతికిరాతకంగా చంపాడో భర్త. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీలో జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన మణిక్రాంతి అనే యువతిని ప్రేమించి 2010లో వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు