భార్యపై కోపంతో అత్తను హత్య చేసిన అల్లుడు
భార్య భర్తల మధ్య గోడవలు ఓ హత్యకు దారితీశాయి. భార్యపై కోపంతో అత్తను హత్య చేసిన దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్న పురం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోఅత్త ఇంటిపై అల్లుడు దాడిచేసి.. అత్తను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు