బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో కత్తితో భార్యపై దాడి

 సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో జరగడం గమనర్హం. వివరాలు..యాప్రాల్‌కు చెందిన రెహమాన్‌, రసూల్‌ పురాకు చెందిన కౌసర్‌ బేగంకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top