పళని సర్కార్‌కు 20 వరకూ గడువు

ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష నిర్వహించవద్దని న్యాయస్థానం గురువారం ఆదేశించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top