వలస కార్మికుల ఆందోళన.. నిలిచిపోయిన ట్రాఫిక్
లక్నో : లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పని దొరక్కపోవడం, తినడానికి తిండి లేకపోవడంతో సోంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కార్మికులు తరలి వస్తుండడంతో కొన్ని రాష్ట్రాలు సరిహద్దుల వద్దే వీరిని నిలిపివేస్తున్నాయి. దీంతో పలు చోట్ల వలస కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. తమను తమ గ్రామాలకు వెళ్లనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు వదలకపోవడంతో అక్రమంగా రాష్ట్రాలలోకి ప్రవేశిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు