రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని మావల మండలం సావర్‌గామ్‌లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమికులు బలవన్మరణం చేసుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను ముఖేష్, కల్యాణిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top