రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని మావల మండలం సావర్గామ్లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమికులు బలవన్మరణం చేసుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను ముఖేష్, కల్యాణిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు