లారీ, కారు ఢీ; ఐదుగురు దుర్మరణం..!

జిల్లాలోని గుడ్లూరు మండలం మెచర్ల వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరురుగు దుర్మరణం పాలయ్యారు. వీరంతా కరీంనగర్‌ జిల్లా వాసులుగా తెలిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top