టీడీపీ పునాది కూలిపోయింది
కాంగ్రెస్తో చంద్రబాబు కలయికతో తన భర్త స్థాపించిన తెలుగుదేశం పార్టీ పునాది కూలిపోయిందని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తనతో తన భర్త ఎన్టీఆర్ చెప్పిన మాటలు నాలుగు పేజీల లేఖ ద్వారా హైదరాబాద్లోని ఆయన సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనప్పటి నుంచి అనేక రకాలుగా బాధలు ఎదుర్కొంటూ, అవమానాలు భరిస్తూ తన భర్త ఎడబాటు మోస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు