అక్రమాలను అడ్డుకున్నందుకు కిడ్నాప్‌..?

ఇద్దరు దళితులపై దాడి చేసి అవమానించిన ఘటనలో బీజేపీ మాజీ నేత భరత్‌రెడ్డిపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో జరిగిన ఈ దాడి తర్వాత నిందితుడు పరారుకాగా.. బాధితులు లక్ష్మణ్, రాజేశ్వర్‌లు కనిపించకుండా పోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top