వేధింపులకు మరో విద్యార్థిని బలి
కేరళలో టీచర్ వేధింపులకు మరో విద్యార్థిని బలైంది. పాఠశాల భవనం మూడో అంతస్థునుంచి దూకి పదవ తరగతి విద్యార్థిని (15)ఆత్మహత్యకు పాల్పడింది. కొల్లాయం లోని ట్రినిటీ లైసియం పాఠశాలలో ఈ విషాదం చోటు చేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు