వేధింపులకు మరో విద్యార్థిని బలి

కేరళలో టీచర్‌ వేధింపులకు మరో విద్యార్థిని బలైంది. పాఠశాల భవనం మూడో అంతస్థునుంచి దూకి పదవ తరగతి విద్యార్థిని (15)ఆత్మహత్యకు పాల్పడింది. కొల్లాయం లోని ట్రినిటీ లైసియం పాఠశాలలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top