‘దట్టి’కి ఉన్న పవిత్రతను వివరించిన కేసీఆర్‌

‘మక్కాలో మహ్మద్‌ ప్రవక్త మనుమడు ఉండేవాడు. ఆయన ఓరోజు దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ కసాయి తనకు దొరికిన జింకను చంపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది చూసిన ప్రవక్త మనుమడు.. ఆ కసాయితో.. ‘చూశావా.. ఆ జింక ఎలా ఏడుస్తుందో. అసలు అది అలా ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా అని ప్రశ్నించాడు. దానికి ఆ కసాయి.. ‘ఏమో నాకు తెలీదు’ అని సమాధానమిచ్చాడు. కసాయి మాటలు విన్న ఆయన.. చచ్చిపోయే ముందు తన బిడ్డకు పాలు ఇవ్వాలని ఆ జింక ఆరాటపడుతోంది. నువ్వు దానిని కాసేపు వదిలిపెడితే పాలిచ్చేసి తిరిగి వస్తుంది అని చెప్పాడు. అమ్మో చాలా హుషారుగా ఉన్నావే.. ఆ జింక మళ్లా తిరిగి వస్తదా. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top