ఢిల్లీ వెళ్లి చీల్చి చెండాడుతా..
మధిర సభలో మాట్లాడుతూ.. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా ఆశీర్వదిస్తున్నారని, 12 సర్వేల్లో టీఆర్ఎస్సే గెలుస్తున్నట్లు తేలిందని స్పష్టం చేశారు. కట్టలేరు మీద చెక్ డ్యాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మధిర అభ్యర్థి లింగాల కమలరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల అనంతరం ఢిల్లీ వెళ్లి బాగా చీల్చి చెండాడుతానన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు