ఈటల నా కుడి భుజం.. కేసీఆర్
ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో.. అభివృద్ధిలో కూడా అలానే ఈటల రాజేందర్ కష్టపడతారని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. హుజురాబాద్లో ఈరోజే సర్వే రిపోర్ట్ వచ్చిందని, రాజేందర్కు 80 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు. రాజేందర్ తనకు కుడిభుజం అని, లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంగళవారం ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా హుజురాబాద్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. 'హుజురాబాద్లో భయంలేదు. కొత్తగా చెప్పేది ఏమిలేదు, అంతా మీకు తెలుసు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు