జనగామ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ

జనగామ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన జనగామలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. జనగామ ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎవరు ఏం చేశారో తెలుసన్నారు. ప్రపంచంలోని పది అత్యుత్తమ పథకాల్లో రైతు బంధు పథకం ఒకటిని చెప్పారు. ఆ పథకం ఐక్కరాజ్య సమితి అవార్డు తీసుకోబోతూందని తెలిపారు. కేంద్రంలో నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వాలు రావాలని ఆకాంక్షించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top