అబ్బా ఏం మాట్లాడారు చంద్రబాబు...

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 24 గంటలు గడిచినా వైఎస్‌ జగన్‌ సవాల్‌పై చంద్రబాబు, ఆయన మంత్రులు ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, జవహర్, పత్తిపాటిల నోళ్లు ఎందుకు మూగబోతున్నాయి. మీకు నిజంగా దమ్ముంటే జగన్‌ సవాల్‌ను స్వీకరించండి. లేకుంటే పొరపాటు అయిందని ఒప్పుకుని క్షమాపణ చెప్పండి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top