జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విభజన తర్వాత భారతదేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) జమ్మూ కశ్మీర్ నిలవనుంది. దీని తర్వాతి స్థానంలో లదాఖ్ ఉండనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు