గాంధీభవన్లో గంటపాటు జైపాల్రెడ్డి భౌతికకాయం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి అంత్యక్రియల నిర్వహణలో మార్పు జరిగింది. ఆయన అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలుతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటలోపు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు సూచించింది. జూబ్లీహిల్స్లోని జైపాల్రెడ్డి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు