కుట్ర ప్రకారమే నాపై హత్యాయత్నం
తనపై జరిగిన హత్యాయత్నం వెనుక నిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్సార్ సీపీ నేతలు సోమవారం రాజ్నాథ్కు అందజేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు