కుట్ర ప్రకారమే నాపై హత్యాయత్నం

తనపై జరిగిన హత్యాయత్నం వెనుక నిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్సార్‌ సీపీ నేతలు సోమవారం రాజ్‌నాథ్‌కు అందజేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top