వినాయకుని ప్రకటనపై కేసు వేసిన భారత్‌..

వినాయకుడు మాంసం తింటున్నట్లు ఉన్న వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. మీట్‌ అండ్‌ లైవ్‌ స్టాక్‌ అనే ఆస్ట్రేలియా కంపెనీ ప్రకటనలో గణేషుడు నాన్‌వేజ్‌ తింటున్నట్లు చూపించడంపై భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా కోర్టులో దీనిపై ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన అంశంగా కేసు వేసింది. ఈ ప్రకటన కారణంగా భారత ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top