హైదరాబాద్‌లో బ్లూవేల్ భూతం

అత్యంత ప్రమాదకరమైన గేమ్ బ్లూ వేల్ ఇప్పుడు హైదరాబాద్‌ నగరాన్ని తాకింది. అందుకు తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకున్న ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన అందుకు నిదర్శనం. బిట్స్ పిలానీలో సెకండ్ ఇయర్ చదువుతోన్న వరుణ్ అనే విద్యార్థి కాలేజీకి సెలవులంటూ ఇంటికొచ్చాడు. మూడురోజుల పాటు బ్లూ వేల్ గేమ్ ఆడుతుండటంతో తండ్రి మందలించారు. దీంతో మనస్తాపానికి లోనైన వరుణ్ ప్లాస్టిక్ కవర్‌ను మెడకు బిగించుకుని ఊపిరాడకుండా చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top