వైఎస్ షర్మిల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు
సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఫిర్యాదును సైబర్ క్రైమ్ విభాగానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బదిలీ చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు