గచ్చిబౌలిలో విషాదం చంపాడా..చనిపోయిందా?
ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేసన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక సుదర్శన్ నగర్లో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గిరీష్ నర్సింహకు ఏడాది క్రితం పద్మజ అనే మహిళతో వివాహమైంది. పద్మజ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పని చేస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు