గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి

 కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఆందోళనతో గాంధీ భవన్‌ అట్టుడుకుతోంది. టిక్కెట్ల కోసం ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరసనలు మూడోరోజు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. రేపోమాపో  అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో అసంతృప్తుల నిరసనలు పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుగతున్నాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top