అగ్రిగోల్డ్ కేసు: జీఎస్సెల్ గ్రూపుకు చివరి అవకాశం
అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డు ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్ గ్రూప్ వెనక్కి తగ్గింది. దీంతో పిటిషనర్ , కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గానూ జీఎస్సెల్ గ్రూప్పై పెనాల్టీ వేయాలని అఫిడవిట్ దాఖలు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు