అగ్రిగోల్డ్‌ కేసు: జీఎస్సెల్‌ గ్రూపుకు చివరి అవకాశం

అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డు ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి తగ్గింది. దీంతో పిటిషనర్‌ , కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గానూ జీఎస్సెల్‌ గ్రూప్‌పై పెనాల్టీ వేయాలని అఫిడవిట్‌ దాఖలు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top