‘చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు’

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హత్యాయత్నంపై కేంద్ర దర్యాప్తు అనగానే సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు వణుకుతున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top