అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత మోగింది. అన్నాపోలీస్‌లోని క్యాపిటల్‌ గెజిట్‌ పత్రిక కార్యాలయంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 5 పౌరులు  మృతి చెందగా... పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top