రూ. 5కోట్ల విలువైన భూమి..రూ. 50లక్షలకే..
విశాఖ భూ కుంభకోణంపై మరోమారు విచారణ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా జరిగిన తప్పుడు ఒప్పందాలన్నింటిపై విచారణ జరగబోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దల పేర్లు ఈ భూ కుంభకోణంలో ఉన్న కారణంగానే సిట్ విచారణ నివేదిక అప్పట్లో బయటపడలేదని ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు